జర్నలిస్టులకు త్వరలో ఏఐ టెక్నాలజీపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు.