ఎస్ఐఆర్ ప్రక్రియ అనంతరం ఎవరికైనా రెండు చోట్ల ఓటు ఉంటే ఏడాది జైలు శిక్ష విధిస్తామని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు.