Tag: East Godavari News

Road Accident | ఆటోను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరి మృతి

మహబూబ్​నగర్​ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేపల లోడుతో వెళ్తున్న ఆటోను ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు.