నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని విద్యాసంస్థలపై దాడులు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీపీ సాయిచైతన్య హెచ్చరించారు.