ఎన్నికల సంఘం అకారణంగా, నిర్దాక్షిణ్యంగా లక్షలాది మంది ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.