సింగరేణిని పరిరక్షించడానికి, బలోపేతం చేయడానికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.