ఈ-20 పెట్రోల్ (E20 Petrol) విధానానికి వ్యతిరేకంగా ఆప్ కన్వీనర్, దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.