ఒడిశా రాయగడలోని రూరల్ వర్క్స్ డివిజన్-I ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసన్న కుమార్ పట్నాయక్ లంచం తీసుకుంటూ దొరికాడు.