దేశీయ స్టాక్ మార్కెట్లో ఐపీవోల సందడి నెలకొంది. గురువారం ఎక్స్ట్రానెట్ టెక్నాలజీస్ కంపెనీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభమైంది.