రాష్ట్ర ప్రభుత్వం రైతులకు గుడ్న్యూస్ చెప్పింది. వానాకాలం సాగు సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు తెలిపింది.