రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. సాగు విషయంలో ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు.