ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారికి ఫైనల్ బిల్లు మంజూరు కాలేదు. దీంతో అప్పులకు వడ్డీ పెరిగిపోతుందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.