ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియాకు చెందిన మూడు విమానాలను గ్రౌండ్ సపోర్టు పరికరాలు ఢీకొన్నాయి.