గృహనిర్బంధం చేసి తన గొంతు నొక్కలేరని.. జైల్లో పెట్టిన పోరాటం ఆగదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి అన్నారు.