గల్ఫ్ ప్రాంతంలో యూఎస్ నేవీ జరిపిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది.