రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం, చారిత్రాత్మక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ ఆధునీకరణ పనులను వేగవంతం చేసింది.