కామన్వెల్త్ గేమ్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత క్రీడాకారులు ఈషాసింగ్ బంగారు, మను బాకర్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు.