రికార్డులు తారుమారు చేసిన రెవెన్యూ అధికారిపై వేటు పడింది. ఈ మేరకు కలెక్టర్ ఇలా త్రిపాఠి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.