ఆంధ్రప్రదేశ్లోని హిందూపురం పరిధిలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. పట్టాలపైకి అకస్మాత్తుగా పశువులు రావడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.