భారత హాకీ జట్టు కొత్త జెర్సీ రంగు మార్పుపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.