దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 493 పాయింట్లు, నిఫ్టీ 148 పాయింట్ల లాభంతో ఉన్నాయి.