ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉదయం ఢిల్లీ నుండి సీషెల్స్కు బయలుదేరారు. ఆయన మూడు రోజుల పాటు ఆ దేశంలో పర్యటించనున్నారు.