దేశాన్ని ఆధునిక సాంకేతిక యుగంలోకి తీసుకెళ్లిన దార్శనికుడు, మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్గాంధీ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు.