జానకంపేట వద్ద నిర్మించిన రైల్వే గూడ్స్ షెడ్ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం ఈ షెడ్ను జాతికి అంకితం చేయనున్నట్లు ఎంపీ అర్వింద్ ధర్మపురి పేర్కొన్నారు.