దేశంలోని న్యాయస్థానాల్లో సుదీర్ఘకాలంగా కేసులు పెండింగ్లో ఉండిపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.