రాష్ట్రంలో ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.