తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.