నేరాల నివారణతో పాటు ప్రతి కేసులో వేగవంతమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అధికారులను ఆదేశించారు.