నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మళ్లీ ఉధృతం చేస్తామని కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ప్రభుత్వాన్ని హెచ్చరించింది.