ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది. ప్రముఖ ఎలక్ట్రానిక్స్ షోరూం సోనోవిజన్లో బుధవారం అర్ధరాత్రి దొంగలు రూ.2 కోట్ల విలువైన ఫోన్లను ఎత్తుకెళ్లారు.