తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అకస్మాత్తుగా ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.