విజయవాడలో ఆత్మహత్య చేసుకున్న క్రాంతి కుమార్ కుటుంబాన్ని వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరామర్శించారు.