శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో భారత బ్యాట్స్మన్ రిషబ్ పంత్ గాయంతో మైదానాన్ని వీడాడు. రెండో రోజు అతడు బ్యాటింగ్ చేస్తాడని కోచ్ తెలిపారు.