తాను క్షుద్రపూజలు చేశానంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.