భీమ్గల్ శివారులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తులు దర్శించుకున్నారు.