తాత్కాలిక వంతెనపై నుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో లింగంపేట–కామారెడ్డి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.