హిందూ సంప్రదాయంలో పౌర్ణమి తిథికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. ఈ పవిత్రమైన రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు గురువులకు ఎంతో ప్రత్యేకం.