పశ్చిమాసియాలో ఏర్పడిన యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి మూసివేత నేపథ్యంలో దేశీయంగా వంట గ్యాస్ కొరత తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.