మద్నూర్ సీఎంశ్రీ పాఠశాలలో నైట్ వాచ్మన్ ఒకరికి బదులుగా మరొకరు విధులు నిర్వర్తిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జుక్కల్ ఇన్ఛార్జి జాధవ్ ఈశ్వర్ ఆరోపించారు.