దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 11.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 376 పాయింట్లు, నిఫ్టీ 141 పాయింట్ల నష్టంతో ఉన్నాయి.