సంగారెడ్డి జిల్లా బొల్లారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పరుపుల గోదాంలో శనివారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.