గతేడాది ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లాలో అనేక రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. వాటికి ఇప్పటికి శాశ్వత మరమ్మతులు చేయలేదు.