లింగంపేట మండల కేంద్రంలో విషాదం నెలకొంది. బీజేపీ సీనియర్ నాయకుడు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మహారాజుల మురళి గుండెపోటుతో మృతి చెందారు.