మూసీ నదిని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక 'మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు'ను చేపట్టింది.