రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు విద్యుత్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మంత్రులతో ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.