రాజ్యసభలో ఎన్డీఏ బలం పెరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏ కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో కూటమి బలం 163కు చేరింది.