రాజస్థాన్లోని కోటాలో జరిగిన ‘ఛాత్రోం కీ గూంజ్’ ర్యాలీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.