జిల్లా వ్యాప్తంగా 'నీట్' ప్రశాంతంగా ప్రారంభమైంది. జిల్లాలోని ఎనిమిది సెంటర్లలో పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.