దేశీయ స్టాక్ మార్కెట్ వరుసగా నాలుగో సెషన్లోనూ లాభాలతో ముగిసింది. సెన్సెక్స్ 347 పాయింట్లు, నిఫ్టీ 96 పాయింట్లు పెరిగాయి.