మంచిర్యాల జిల్లాలో విధులు నిర్వహించిన నందగోపాల్ను నిజామాబాద్కు బదిలీ చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి స్థానంలో నందగోపాల్కు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.